గుంటూరు , 13 సెప్టెంబర్ (హి.స.)
:బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాతల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు ఇవాళ(శనివారం) నోటీసులు(ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ