మెదక్ 18 సెప్టెంబర్ (హి.స.)మాసాయిపేట: జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్లో టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనంలో 4 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన సావెల్ పాండే, నీలేశ్ పాండేను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ