శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్‌,20 సెప్టెంబర్ (హి.స.)శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో తరలిస్తున్న రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద దీన్ని పట్టుకున్
శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు


హైదరాబాద్‌,20 సెప్టెంబర్ (హి.స.)శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో తరలిస్తున్న రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద దీన్ని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

: .

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande