శ్రీవారి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కల్పవృక్ష వాహన సేవ
అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.) తిరుమల: శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఛర్నాకోల్‌ చేతబట్టి రాజమన్నార్‌ రూపధారిగా దేవదేవుడు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించు
శ్రీవారి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కల్పవృక్ష వాహన సేవ


అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)

తిరుమల: శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఛర్నాకోల్‌ చేతబట్టి రాజమన్నార్‌ రూపధారిగా దేవదేవుడు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాత్రి 7-9 గంటల వరకు సర్వభూపాల వాహనసేవ జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande