పార్వతి మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి. హల్చల్
తిరుమల19 జనవరి (హి.స.):పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి హల్‌చల్ చేశాయి. ఆదివారం అర్ధరాత్రి తిరుమల అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. ఆ విషయాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే వారు రంగంలోక
పార్వతి మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి. హల్చల్


తిరుమల19 జనవరి (హి.స.):పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి హల్‌చల్ చేశాయి. ఆదివారం అర్ధరాత్రి తిరుమల అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. ఆ విషయాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు. ఏనుగుల గుంపులను అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్లేలా వారు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande