బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
చతిస్గడ్, 26 ఫిబ్రవరి (హి.స.) ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు
Encounter


చతిస్గడ్, 26 ఫిబ్రవరి (హి.స.)

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి

ప్రాంతంలో బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో జరిగిందని జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande