జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి.పెమ్మసాని. చంద్రశేఖర్
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ( ) అన్నారు. శనివారం నాడు విట్ యూనివర్సిటీలో జెన్ జెడ్ ( పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు
జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి.పెమ్మసాని. చంద్రశేఖర్


అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ( ) అన్నారు. శనివారం నాడు విట్ యూనివర్సిటీలో జెన్ జెడ్ ( పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిలుస్తుందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో సులభంగా తెలుస్తోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande