అమరవీరుల త్యాగాలు మరువలేనివి: షాద్నగర్ ఎమ్మెల్యే
షాద్నగర్, 02 జనవరి (హి.స.) తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువ లేనివని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే శంకుస్
షాద్నగర్ ఎమ్మెల్యే


షాద్నగర్, 02 జనవరి (హి.స.)

తెలంగాణ రాష్ట్ర సాధనలో

అమరవీరుల త్యాగాలు మరువ లేనివని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు అందించేందుకు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande